top of page

Breaking News:
Welcome to Voice of Herald, your trusted source for daily news in Telugu. Thank you for choosing Voice of Herald!
News


కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధం - జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయ జ్యోతి
కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధం - జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయ జ్యోతి ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా ప్రొద్దుటూరు: 10 జూన్ 2026 మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం, ప్రజాస్వామ్య ప్రక్రియను రహస్యంగా నాశనం చేయడానికి బీజేపీ చేస్తున్న బరితెగించిన ప్రయత్నం అని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆమె నామినేషన్ల
EDITOR
3 hours ago


గ్రామ శుభ్రత మన బాధ్యత - ఎంపీడీవో జగన్మోహన్ రెడ్డి
వైయస్సార్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం, నందిమండలం గ్రామ పంచాయతీలో స్వచ్ఛ పదం గ్రామ శుభ్రత మన బాధ్యత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందిమండలం స్పెషల్ ఆఫీసర్ అయినా ఎంపీడీవో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయితీ కార్యదర్శులు, గ్రామ పారిశుద్ధ్య కార్మికులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
EDITOR
8 hours ago


ప్రజాస్వామ్యంలో మార్పు రావాలి - ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి
ప్రజాస్వామ్యంలో మార్పు రావాలి - ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, అధ్యక్షులు, వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, ప్రాథమిక హక్కుల అమలులో ఆశించిన పురోగతి లేదని, అందువల్ల ప్రజాస్వామ్యంలో మార్పు అనివార్యమని వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, వై.వి.యు పాలకమండలి సభ్యులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి అన్నారు. వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం యోగివేమన విశ్వవిద్యాలయం వీసీ ఛాంబర్ లో విశ్రాంత అధ్యాపకులు నెల్లిపల్లి సి
EDITOR
22 hours ago


నిస్పాక్షికంగా డిఎస్సీ నిర్వహణ - టిడిపి జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి
నిస్పాక్షికంగా డిఎస్సీ నిర్వహణ - టిడిపి జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కేవలం 16 నెలల స్వల్ప కాలంలోనే మెగా డీఎస్సీని నిర్వహించి, కూటమి ప్రభుత్వం అంటే ఏంటో ప్రాక్టికల్గా నిరూపించామని తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కడప నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ. మెగా డీఎస్సీ నిర్వహణపై వైసీపీ నా
EDITOR
1 day ago


పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా సిపిఐ ర్యాలీ
పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా సిపిఐ ర్యాలీ నిరసన ర్యాలీలో పాల్గొన్న సిపిఐ నాయకులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా స్థానిక పుట్టపర్తి సర్కిల్ నుండి రాజీవ్ సర్కిల్ వరకు ఆటో ర్యాలీని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పి సుబ్బరాయుడు మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ సర్కార్ ట్రంప్ కు భారత దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన పర్యవసానంగా ఇవాళ భారతదేశంలో వ
EDITOR
1 day ago


ఎమ్మెల్యే వరద ఆధ్వర్యంలో రేపు SIRపై అవగాహన సదస్సు
ఎమ్మెల్యే వరద ఆధ్వర్యంలో రేపు SIRపై అవగాహన సదస్సు వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు రేపు అనగా బుధవారం 10వ తారీఖున ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో కొరపాడు రోడ్డులోని ఎస్కేఎస్సీ డిగ్రీ కళాశాల నందు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ లిస్ట్ పునః పరిశీలన (SIR) పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు, ఇందుకు సంబంధించి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జిలు, బిఎల్ఎలు, నాయకులు ఉదయం 10 గంటలకు ఎస్.కే.ఎస్.సి డిగ్రీ కళా
VOICE OF HERALD
1 day ago


అన్నీ తామై అంత్యక్రియలు - మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
అన్నీ తామై అంత్యక్రియలు - మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ అంతిమ సంస్కారాలలో పాల్గొన్న మీ ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సభ్యులు. వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు అమృతనగర్ లో గంటశాల రామలక్షుమ్మ అనే వృద్ధురాలు మరణించగా అంతిమ సంస్కరణలు చేయడానికి బందువులు ఎవరు ముందుకు రాకపోవడంతో స్థానికులు ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ ను సంప్రదించారు, వారు వెంటనే స్పందించి ఈరోజు హిందు స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారంగా అంతిమ సంస్కరణలు నిర్వహిం
EDITOR
1 day ago


పొత్తుధర్మం పక్కన పెడితే మేము విమర్శించగలం - జనసేన నాయకులు
పొత్తుధర్మం పక్కన పెడితే మేము విమర్శించగలం - జనసేన నాయకులు సమావేశంలో మాట్లాడుతున్న జనసేన నాయకులు వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు జనసేన పార్టీ ఆవిర్భవించిందే ప్రశ్నించడానికిని, ఒత్తుధర్మం పక్కన పెడితే తాము విమర్శించగలమని, తాజాగా కడప జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు చేసిన ట్వీట్ పై మండిపడుతూ ప్రొద్దుటూరు జనసేన నాయకులు మంచి శివ స్థానిక ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాజాగా టిడిపి నాయకులు మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రె
VOICE OF HERALD
1 day ago


విచారణ చేస్తున్నామంటూ కాలయాపనయేల - బిజెపి నేత నరేంద్ర
ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంకులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నా, అవినీతి వ్యవహారంపై అధికారులు "విచారణ చేస్తున్నాం" అంటూ కాలయాపన చేయడం సరికాదని బిజెపి నేత వంకదార నరేంద్ర రవు అన్నారు. ఈ సందర్భంగా వైఎంఆర్ కాలనీలోని బిజెపి కార్యాలయం నందు వంకధార నరేంద్ర మాట్లాడుతూ, అవినీతి ఆరోపణల అంశంపై సమగ్ర, పారదర్శక మరియు నిష్పాక్షిక విచారణ చేపట్టి, అవినీతికి పాల్పడిన బాధ్యులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ముకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, బాధ
VOICE OF HERALD
1 day ago


సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్ప రూపంలో కూడా ఎందుకు పూజ చేస్తారు?
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (కుమారస్వామి)ని సర్ప రూపంలో పూజించడానికి ప్రధాన కారణం ఆయన "కుండలినీ స్వరూపుడు" కావడం. యోగ సాధనలో మూలాధార చక్రంలో నిద్రానమై ఉండే కుండలిని శక్తిని సర్పంతో పోలుస్తారు. భక్తులు తమలోని అజ్ఞానాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని వదిలి ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి సంకేతంగా ఆయనను సర్ప రూపంలో ఆరాధిస్తారు. దీని వెనుక కొన్ని పురాణ గాథలు కూడా ఉన్నాయి: వల్లీదేవి కోరిక: సుబ్రహ్మణ్య స్వామి తన భార్య అయిన వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఆమె సర్ప రూపంలో ఉండటంతో త
EDITOR
2 days ago


ప్రొద్దుటూరు టిడిపి నుండి ఆరుగురికి జిల్లా పార్లమెంట్ కమిటీ లో చోటు
తెలుగుదేశం పార్టీ కడప జిల్లా పార్లమెంట్ కమిటీ నందు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి 6 గురికి చోటు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా వై.ఎస్ జబీబుల్లా పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ గా గాజుల శివ జ్యోతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పూడూరు శ్రీనివాసులు రెడ్డి పార్లమెంట్ అఫీషియల్ స్పోకెన్ పర్సన్స్ గా ఘంటసాల వెంకటేశ్వర్లు పార్లమెంట్ అఫీషియల్ స్పోకెన్ పర్సన్స్ గా మిట్టా చరణ్ కుమార్ పార్లమెంట్ సెక్రటరీగా తలారి పుల్లయ్య...
VOICE OF HERALD
Dec 24, 2025


ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో క్యాంప్
శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రాజుపాలెంలో క్యాంప్ స్థానిక శ్రీకృష్ణ గీతాకృష్ణ గీతశ్రమం నందు గల శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఈరోజు మూడవరోజు క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు నందు ఉదయం గ్రామంలో ఉన్న ఇంటింటికి తిరిగి సర్వే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పతకాల పైన మరియు వాటి విధానాలపై అవగాహన కలిగించడం జరిగింది. అలాగే మధ్యాహ్నం నుంచి గంగమ్మ దేవాలయం పరిసర ప్రాంతంలో స్వచ్ఛభారత్ నిర్వహించడం జరిగింది. గుడి ప్
VOICE OF HERALD
Dec 24, 2025
Politics


కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధం - జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయ జ్యోతి
కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధం - జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయ జ్యోతి ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా ప్రొద్దుటూరు: 10 జూన్ 2026 మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం, ప్రజాస్వామ్య ప్రక్రియను రహస్యంగా నాశనం చేయడానికి బీజేపీ చేస్తున్న బరితెగించిన ప్రయత్నం అని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆమె నామినేషన్ల


నిస్పాక్షికంగా డిఎస్సీ నిర్వహణ - టిడిపి జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి
నిస్పాక్షికంగా డిఎస్సీ నిర్వహణ - టిడిపి జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కేవలం 16 నెలల స్వల్ప కాలంలోనే మెగా డీఎస్సీని నిర్వహించి, కూటమి ప్రభుత్వం అంటే ఏంటో ప్రాక్టికల్గా నిరూపించామని తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కడప నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ. మెగా డీఎస్సీ నిర్వహణపై వైసీపీ నా


పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా సిపిఐ ర్యాలీ
పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా సిపిఐ ర్యాలీ నిరసన ర్యాలీలో పాల్గొన్న సిపిఐ నాయకులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా స్థానిక పుట్టపర్తి సర్కిల్ నుండి రాజీవ్ సర్కిల్ వరకు ఆటో ర్యాలీని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పి సుబ్బరాయుడు మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ సర్కార్ ట్రంప్ కు భారత దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన పర్యవసానంగా ఇవాళ భారతదేశంలో వ
Opinion


గ్రామ శుభ్రత మన బాధ్యత - ఎంపీడీవో జగన్మోహన్ రెడ్డి
వైయస్సార్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం, నందిమండలం గ్రామ పంచాయతీలో స్వచ్ఛ పదం గ్రామ శుభ్రత మన బాధ్యత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందిమండలం స్పెషల్ ఆఫీసర్ అయినా ఎంపీడీవో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయితీ కార్యదర్శులు, గ్రామ పారిశుద్ధ్య కార్మికులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


ప్రజాస్వామ్యంలో మార్పు రావాలి - ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి
ప్రజాస్వామ్యంలో మార్పు రావాలి - ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, అధ్యక్షులు, వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, ప్రాథమిక హక్కుల అమలులో ఆశించిన పురోగతి లేదని, అందువల్ల ప్రజాస్వామ్యంలో మార్పు అనివార్యమని వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, వై.వి.యు పాలకమండలి సభ్యులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి అన్నారు. వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం యోగివేమన విశ్వవిద్యాలయం వీసీ ఛాంబర్ లో విశ్రాంత అధ్యాపకులు నెల్లిపల్లి సి


నిస్పాక్షికంగా డిఎస్సీ నిర్వహణ - టిడిపి జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి
నిస్పాక్షికంగా డిఎస్సీ నిర్వహణ - టిడిపి జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కేవలం 16 నెలల స్వల్ప కాలంలోనే మెగా డీఎస్సీని నిర్వహించి, కూటమి ప్రభుత్వం అంటే ఏంటో ప్రాక్టికల్గా నిరూపించామని తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కడప నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ. మెగా డీఎస్సీ నిర్వహణపై వైసీపీ నా
Sports


వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో విజయ్ దివస్
విజయ్ దివాన్ సందర్భంగా అమరవీరులను స్మరించుకున్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ బృందం స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమ నందు గల శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మన భారత అమర జవాన్లను విజయ్ దివస్ సందర్భంగా కొవ్వొత్తులను వెలిగించి అమరవీరుల త్యాగాన్ని స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ అరకటవేముల హరి నారాయణ మాట్లాడుతూ, 1971 వ సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీన పాక్ పై భారత్ యుద్ధం గెలిచింది. ఆరోజు సుమారుగా సైనికులు అంతా లొంగిపోయి పాక్ ను


ఆదివారం గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్
ఆదివారం గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ పోస్టర్ ఆవిష్కరిస్తున్న గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ సభ్యులు వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ను డిసెంబర్ 14, ఆదివారం ఉదయం ప్రొద్దుటూరులో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రన్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు & క్రీడాశాఖ, ఫిట్ ఇండియా, ఫారెస్ట్స్ బై హ


చిట్వేలిలో ఘనంగా 78వ ఎన్సిసి దినోత్సవ వేడుకలు
చిట్వేలిలో ఘనంగా 78వ ఎన్సిసి దినోత్సవ వేడుకలు అన్నమయ్య జిల్లా, చిట్వేలి 30వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి కమాండింగ్ అధికారి కల్నల్ సూర్యనారాయణ మూర్తి ఆదేశాల మేరకు చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్సిసి ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎన్సిసి క్యాడేట్లచే 78వ ఎన్సిసి దినోత్సవ వేడుకలును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి దుర్గరాజు మాట్లాడుతూ, ఎన్సిసి శిక్షణతో క్రమశిక్షణ, దేశభక్తి అలవాడతాయన్నారు. ఈ సందర్భంగా ఎన్సిసి అధికారి పసుపుల రాజశేఖర్ మాట్
Entertainment


ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ జన్మదిన వేడుకలు
ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ జన్మదిన వేడుకలు వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నేతలు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు నందు వైసీపీ కౌన్సిలర్ మన్నె సత్యం ఆధ్వర్యంలో వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. రానున్న ఎన్నికలలో తమ అభిమాన నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విజయం సాధిస్తారని ఆశాభవం వ్యక్తం


వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో విజయ్ దివస్
విజయ్ దివాన్ సందర్భంగా అమరవీరులను స్మరించుకున్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ బృందం స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమ నందు గల శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మన భారత అమర జవాన్లను విజయ్ దివస్ సందర్భంగా కొవ్వొత్తులను వెలిగించి అమరవీరుల త్యాగాన్ని స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ అరకటవేముల హరి నారాయణ మాట్లాడుతూ, 1971 వ సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీన పాక్ పై భారత్ యుద్ధం గెలిచింది. ఆరోజు సుమారుగా సైనికులు అంతా లొంగిపోయి పాక్ ను


సర్ప్రైజ్: వెండి తెరపై దువ్వాడ జంట
సర్ప్రైజ్: వెండి తెరపై దువ్వాడ జంట సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి తీసుకొచ్చిన వైబ్ ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. కొంత కాలం వీళ్ల హవా సాగింది. షార్ట్స్, మీమ్స్, రీల్స్.. ఎక్కడ చూసినా వీళ్లే. ఈ గుర్తింపు తోనే మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగు పెట్టింది. ఇప్పుడు వెండి తెరపై కూడా ప్రత్యక్ష్యం కాబోతోంది ఈ జంట. ఈనెల 21న విడుదల కాబోతున్న ‘ప్రేమంటే’ సినిమాలో దువ్వాడ జంటని చూడొచ్చు. ఇద్దరిదీ అతిథి పాత్రే. కాసేపే తెరపై ఉంటారు. కాకపోతే ఆ ఎంట
bottom of page