top of page

Breaking News:
Welcome to Voice of Herald, your trusted source for daily news in Telugu. Thank you for choosing Voice of Herald!
News


సెప్టెంబర్ 9 ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: అక్రమ కేసులను ఛేదించి నిలిచిన నిజాయితీ - టీడీపీ
సెప్టెంబర్ 9 ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: అక్రమ కేసులను ఛేదించి నిలిచిన నిజాయితీ వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు రాష్ట్ర రాజకీయ చరిత్రలో సెప్టెంబర్ 9 ఒక దుర్దినంగా మిగిలిపోయిందని ప్రొద్దుటూరు టిడిపి నాయకులు అభిప్రాయపడ్డారు. సాయంత్రం స్థానిక నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయం నందు కొవ్వొత్తులు వెలిగించి అక్రమ కేసులను ఛేదించి నిలిచిన నిజాయితీపై నాయకులు మాట్లాడుతూ, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా తెలుగు ప్రజలకు సేవలందించిన చం

VOICE OF HERALD
16 hours ago


అవినీతి వెల్ఫేర్ అసిస్టెంట్ ఆట కట్టించిన మున్సిపల్ కమిషనర్
ప్రొద్దుటూరులో పేదల సొమ్ము వాపస్ ఇప్పించిన మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్: అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరిక ప్రొద్దుటూరు: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నమోదు ప్రక్రియలో భాగంగా పేదల నుంచి అక్రమంగా వసూలు చేసిన నగదును మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ దగ్గరుండి తిరిగి ఇప్పించారు. అర్హత ఉండి కూడా పింఛన్లు రాని లబ్ధిదారుల వివరాలను సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ లోపు ఎన్టీఆర్ భరోసా పోర్టల్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఇదే అదునుగా

VOICE OF HERALD
16 hours ago


రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత: ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత: ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నివాసంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు పూల శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ స

VOICE OF HERALD
19 hours ago


ఆన్లైన్ మట్కా బీటర్ అరెస్ట్
ప్రొద్దుటూరులో ఆన్లైన్ మట్కా బీటర్ అరెస్ట్: రూ.7,000 నగదు, మొబైల్ స్వాధీనం ప్రొద్దుటూరు పట్టణంలో ఆన్లైన్ మట్కా నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడింపల్లి ప్రాంతానికి చెందిన షేక్ మహబూబ్ బాషా అనే వ్యక్తి ఆన్లైన్లో మట్కా జూదం నడుపుతున్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో ఎస్ఐ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.7,000 నగదుతో పాటు జూదానిక

VOICE OF HERALD
2 days ago


జీవీఎంసీలో పెండింగ్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల వారసుల గర్జన
జీవీఎంసీలో పెండింగ్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల వారసుల గర్జన జీహెచ్ఎంసీ తరహాలోనే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలో మరణించిన మరియు పదవీ విరమణ పొందిన పారిశుద్ధ్య కార్మికుల స్థానంలో పెండింగ్లో ఉన్న 110 ఖాళీ పోస్టులను తక్షణమే వారి కుటుంబ సభ్యుల వారసులతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో గాజువాక చినగంట్యాడ సీఐటీయూ కార్యాలయ ఆవరణలో కార్మికుల కుటుంబ సభ్యులు, వారసుల విస్తృత

EDITOR
2 days ago


వైన్ షాపుల ప్లాస్టిక్ వ్యర్థాలపై మున్సిపల్ కమిషనర్ సీరియస్ వార్నింగ్: 10 రోజుల డెడ్లైన్
ప్రొద్దుటూరులో వైన్ షాపుల ప్లాస్టిక్ వ్యర్థాలపై మున్సిపల్ కమిషనర్ సీరియస్ వార్నింగ్: 10 రోజుల డెడ్లైన్ ప్రొద్దుటూరు పట్టణంలో ప్లాస్టిక్ కాలుష్యం తీవ్రరూపం దాల్చడంతో మున్సిపల్ యంత్రాంగం రంగంలోకి దిగింది. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ ఇష్టానుసారంగా ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్లపైకి వదులుతున్న మద్యం దుకాణాల నిర్వాహకులపై ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవడానికి మరో 10 రోజుల గడువు విధిస్తూ, నిబంధనలు పాటిం

VOICE OF HERALD
2 days ago


ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ రహిత విప్లవం
ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ రహిత విప్లవం: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ హెచ్చరిక ప్రొద్దుటూరు పట్టణాన్ని స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపల్ అధికారులు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ పట్టణంలోని పలు కాఫీ, టీ హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు హోటళ్ల ప్రాంగణాల్లో భారీ స్థాయిలో పేరుకుపోయిన చెత్తాచెదారం బయటపడటంపై ఆయన తీ

VOICE OF HERALD
2 days ago


మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నేడు కీలక సమావేశాలు
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నేడు కీలక సమావేశాలు: వినాయక ఉత్సవాలు, వీధి కుక్కల సమస్యపై సమీక్ష ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో శాంతిభద్రతలు, ప్రజారోగ్య సమస్యలపై చర్చించేందుకు మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన నేడు అనగా 2026 సెప్టెంబర్ 8న రెండు కీలక అధికారిక సమావేశాలు జరగనున్నాయి. రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మధ్యాహ్నం 3:00 గంటలకు వివిధ శాఖాధిపతులతో 'పీస్ కమిటీ మరియు వినాయక ఉత్సవ కమిటీ' సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప

VOICE OF HERALD
2 days ago


జాతీయ నృత్య వేదికపై ప్రొద్దుటూరు ప్రతిభ: కూచిపూడి పోటీల్లో కే. శ్రియా రెడ్డికి తృతీయ స్థానం
జాతీయ నృత్య వేదికపై ప్రొద్దుటూరు ప్రతిభ: కూచిపూడి పోటీల్లో కే. శ్రియా రెడ్డికి తృతీయ స్థానం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన యువ నృత్య కళాకారిణి కే. శ్రియా రెడ్డి జాతీయ స్థాయిలో తన అద్భుతమైన కూచిపూడి ప్రతిభను చాటి ఘన విజయం సాధించింది. బెంగళూరు వేదికగా ఈ నెల 5, 6 తేదీలలో వైభవంగా నిర్వహించిన ‘నృత్య వసంతం – నేషనల్ డాన్స్ ఫెస్టివల్’లో భాగంగా జరిగిన ‘స్పర్ధ వసంతం నృత్య’ పోటీల్లో ఆమె పాల్గొంది. దేశవ్యాప్తంగా విచ్చేసిన పలువురు నృత్య కళాకారులతో కూడిన కూచిపూడి సీనియర్ వ

EDITOR
3 days ago


అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు - మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాధ్
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు - మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాధ్ వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ పథకానికి అర్హులైన పేదలందరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ పిలుపునిచ్చారు. నిరుపేదలకు ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. ఈ నెల సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 16

VOICE OF HERALD
3 days ago


రానున్న స్థానిక ఎన్నికలే 2029 సార్వత్రిక పోరుకు నాంది - వైఎస్సార్సీపీ
రానున్న స్థానిక ఎన్నికలే 2029 సార్వత్రిక పోరుకు నాంది: కడప వైఎస్సార్సీపీ సమావేశంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టీకరణ కడప పట్టణంలోని కడప కన్వెన్షన్ హాల్లో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే 2029 సార్వత్రిక ఎన్నికల గెలుపును నిర్ణయించబో

VOICE OF HERALD
3 days ago


ప్రొద్దుటూరులో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: 9 మంది అరెస్ట్, రూ.96,520 నగదు స్వాధీనం
ప్రొద్దుటూరులో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: 9 మంది అరెస్ట్, రూ.96,520 నగదు స్వాధీనం వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు ఏఎస్పీ విభు కృష్ణ, ఐపీఎస్ పర్యవేక్షణలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు పేకాట స్థావరంపై మెరుపు దాడి నిర్వహించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి.వి. కొండారెడ్డి ఆధ్వర్యంలోని పోలీసు బృందం ఆదివారం సాయంత్రం ప్రొద్దుటూరు పట్టణంలోని గిడ్డంగి వీధిలో ఉన్న ఒక ఇంట్లో అక్రమంగా పేకాట ఆడుతున్న స్థావరాన్ని గుట్ట

VOICE OF HERALD
3 days ago
Politics


సెప్టెంబర్ 9 ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: అక్రమ కేసులను ఛేదించి నిలిచిన నిజాయితీ - టీడీపీ
సెప్టెంబర్ 9 ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: అక్రమ కేసులను ఛేదించి నిలిచిన నిజాయితీ వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు రాష్ట్ర రాజకీయ చరిత్రలో సెప్టెంబర్ 9 ఒక దుర్దినంగా మిగిలిపోయిందని ప్రొద్దుటూరు టిడిపి నాయకులు అభిప్రాయపడ్డారు. సాయంత్రం స్థానిక నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయం నందు కొవ్వొత్తులు వెలిగించి అక్రమ కేసులను ఛేదించి నిలిచిన నిజాయితీపై నాయకులు మాట్లాడుతూ, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా తెలుగు ప్రజలకు సేవలందించిన చం


రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత: ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత: ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నివాసంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు పూల శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ స


రానున్న స్థానిక ఎన్నికలే 2029 సార్వత్రిక పోరుకు నాంది - వైఎస్సార్సీపీ
రానున్న స్థానిక ఎన్నికలే 2029 సార్వత్రిక పోరుకు నాంది: కడప వైఎస్సార్సీపీ సమావేశంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టీకరణ కడప పట్టణంలోని కడప కన్వెన్షన్ హాల్లో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే 2029 సార్వత్రిక ఎన్నికల గెలుపును నిర్ణయించబో
Opinion


సెప్టెంబర్ 9 ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: అక్రమ కేసులను ఛేదించి నిలిచిన నిజాయితీ - టీడీపీ
సెప్టెంబర్ 9 ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: అక్రమ కేసులను ఛేదించి నిలిచిన నిజాయితీ వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు రాష్ట్ర రాజకీయ చరిత్రలో సెప్టెంబర్ 9 ఒక దుర్దినంగా మిగిలిపోయిందని ప్రొద్దుటూరు టిడిపి నాయకులు అభిప్రాయపడ్డారు. సాయంత్రం స్థానిక నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయం నందు కొవ్వొత్తులు వెలిగించి అక్రమ కేసులను ఛేదించి నిలిచిన నిజాయితీపై నాయకులు మాట్లాడుతూ, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా తెలుగు ప్రజలకు సేవలందించిన చం


అవినీతి వెల్ఫేర్ అసిస్టెంట్ ఆట కట్టించిన మున్సిపల్ కమిషనర్
ప్రొద్దుటూరులో పేదల సొమ్ము వాపస్ ఇప్పించిన మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్: అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరిక ప్రొద్దుటూరు: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నమోదు ప్రక్రియలో భాగంగా పేదల నుంచి అక్రమంగా వసూలు చేసిన నగదును మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ దగ్గరుండి తిరిగి ఇప్పించారు. అర్హత ఉండి కూడా పింఛన్లు రాని లబ్ధిదారుల వివరాలను సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ లోపు ఎన్టీఆర్ భరోసా పోర్టల్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఇదే అదునుగా


రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత: ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత: ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నివాసంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు పూల శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ స
Sports


కడప జిల్లా డిగ్రీ, పీజీ విద్యార్థులకు క్రికెట్ టోర్నమెంట్: పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వరద
కడప జిల్లా డిగ్రీ, పీజీ విద్యార్థులకు క్రికెట్ టోర్నమెంట్: పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప జిల్లా తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో డిగ్రీ, పీజీ విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మక 'క్రికెట్ టోర్నమెంట్-2026'ను నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి సారథ్యంలో ఆగస్టు 29, 30, 31 తేద


రాచమల్లు సంచలన ఆరోపణలు - సీబీఐ విచారణ డిమాండ్
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా స్కామ్పై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు సంచలన ఆరోపణలు - సీబీఐ విచారణ డిమాండ్ కడప జిల్లా, ప్రొద్దుటూరు డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తం 372 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో అవినీతి చోటుచేసుకుందని, ఒక్కో ఉద్యోగాన్ని రూ.14 నుంచి రూ.15 లక్షల వరకు విక్రయించారని ఆయన ఆరోపించారు. "నాడు ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై ఎలా విచారణ జరిగిందో, అదే తరహాలో నేటి డీఎస్సీ స్పోర్ట్స్ కోటా


IGC–ఇంటర్ డైరెక్టోరేట్ షూటింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న అక్షయకు అభినందనలు
IGC–ఇంటర్ డైరెక్టోరేట్ షూటింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న అక్షయకు అభినందనలు చిట్వేల్: పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిట్వేల్కు చెందిన ఎన్సిసి క్యాడెట్ చెంజి అక్షయ పశ్చిమగోదావరి జిల్లా, ఆలంపూర్ సైనిక్ స్కూల్లో జరిగిన ప్రతిష్టాత్మకమైన IGC–ఇంటర్ డైరెక్టోరేట్ షూటింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొని పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, ఎన్సిసి ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ అక్షయను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎన్సిసిలో షూటింగ్
Entertainment


జాతీయ నృత్య వేదికపై ప్రొద్దుటూరు ప్రతిభ: కూచిపూడి పోటీల్లో కే. శ్రియా రెడ్డికి తృతీయ స్థానం
జాతీయ నృత్య వేదికపై ప్రొద్దుటూరు ప్రతిభ: కూచిపూడి పోటీల్లో కే. శ్రియా రెడ్డికి తృతీయ స్థానం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన యువ నృత్య కళాకారిణి కే. శ్రియా రెడ్డి జాతీయ స్థాయిలో తన అద్భుతమైన కూచిపూడి ప్రతిభను చాటి ఘన విజయం సాధించింది. బెంగళూరు వేదికగా ఈ నెల 5, 6 తేదీలలో వైభవంగా నిర్వహించిన ‘నృత్య వసంతం – నేషనల్ డాన్స్ ఫెస్టివల్’లో భాగంగా జరిగిన ‘స్పర్ధ వసంతం నృత్య’ పోటీల్లో ఆమె పాల్గొంది. దేశవ్యాప్తంగా విచ్చేసిన పలువురు నృత్య కళాకారులతో కూడిన కూచిపూడి సీనియర్ వ


ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు: జనసేన కార్యాలయంలో కేక్ కట్ చేసిన నేతలు
ప్రొద్దుటూరులో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు: జనసేన కార్యాలయంలో కేక్ కట్ చేసిన నేతలు వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు పట్టణంలోని నందిని క్లాత్ మార్కెట్ వద్ద గల జనసేన పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మాదాసు మురళి, అల్లం చంద్రశేఖర్ రాయల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాదాసు మురళి మాట


ప్రొద్దుటూరులో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు: అనాథ శరణాలయంలో ఘనంగా అన్నదానం
ప్రొద్దుటూరులో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు: అనాథ శరణాలయంలో ఘనంగా అన్నదానం వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో మెగా-జనసేన కార్యకర్తలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక విద్యార్థి ఫౌండేషన్ అనాథ శరణాలయంలో చిన్నారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రామోజీ ప్రసాద్, రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు శరణ
bottom of page