top of page

Breaking News:
Welcome to Voice of Herald, your trusted source for daily news in Telugu. Thank you for choosing Voice of Herald!
News


విద్యార్థులపై లాఠీచార్జి అమానుషం – NEET పేపర్ లీక్ పై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
విద్యార్థులపై లాఠీచార్జి అమానుషం – NEET పేపర్ లీక్కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల బందుకు MPJ, JIH, IYM, SIO సంపూర్ణ మద్దతు వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద NEET పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో జరిగిన అవకతవకలు మరియు విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని MPJ, JIH, IYM, SIO సంస్థలు తీవ్
VOICE OF HERALD
6 hours ago


13వ వార్డులో పారదర్శకంగా ఓటర్ల జాబితా బిఎల్ఓ లచే పరిశీలన
13వ వార్డులో పారదర్శకంగా ఓటర్ల జాబితా బిఎల్ఓ లచే పరిశీలన ఎస్.ఐ.ఆర్. (SIR) ప్రక్రియ ద్వారా ప్రత్యేక క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్న బిజెపి నేత పర్లపాడు గౌరీ శంకర్ వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు పట్టణం 13వ వార్డులో ఓటర్ల జాబితా పారదర్శకత కోసం బూత్ స్థాయి అధికారులు (BLO లు) మరియు ఎస్.ఐ.ఆర్. (SIR) ప్రక్రియ ద్వారా ప్రత్యేక క్షేత్రస్థాయి పరిశీలన మరియు దర్యాప్తు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా క్రింది కీలక అంశాలపై క్షుణ్ణంగా పరిశీలన చేపట
VOICE OF HERALD
7 hours ago


సిఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశం
సిఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశం ఈనెల 30వ తేదిన విశాఖ పట్నం సరస్వతి పార్క్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ముఖ్య కార్యకర్తల సమావేశం జగదాంబ సెంటర్ సిఐటియు ఆఫీసు లో జరిగింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్ కే ఎస్ వి కుమార్, & జివియంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉరుకూటి ఏ రాజు, తుట్టా నూక రాజు అధ్యక్షులు పిలుపునిచ్చారు. ఉద్యోగాలు పర్మినెంట్, సమాన పనికి సమాన వేతనం మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణ ఆపాలి మున్
EDITOR
7 hours ago


స్టాంప్ రైటర్లను తొలగించే జి.ఓ. నెం. 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలి – ఇర్ఫాన్ బాషా
స్టాంప్ రైటర్లను తొలగించే జి.ఓ. నెం. 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలి – ఇర్ఫాన్ బాషా 24 జూలై 2026 | ప్రొద్దుటూరు ప్రొద్దుటూరులో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట స్టాంప్ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్డౌన్ నిరసన కార్యక్రమంలో ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఇర్ఫాన్ బాషా పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా స్టాంప్ రైటర్ల సమస్యలను తెలుసుకుని, వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జ
VOICE OF HERALD
7 hours ago


పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అభినందనీయం - ఎమ్మెల్యే వరద
పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అభినందనీయం - ఎమ్మెల్యే వరద వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు విద్యార్థినీ విద్యార్థుల తల్లితండ్రులు ఉపాధ్యాయుల మధ్య క్రమం తప్పకుండా పేరెంట్స్ టీచర్స్ మీట్ సమావేశాలు విద్యాశాఖ ఏర్పాటు చేయటం అభినందించదగ్గ విషయమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు స్థానిక ఎద్దుల సుబ్బమ్మ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ నందు ఏర్పాటుచేసిన మెగా పేరెంట్స్ మీటింగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్
VOICE OF HERALD
7 hours ago


ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి - సిపిఐ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి - సిపిఐ విజయ్ కుమార్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టిన సిపిఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జంతర్మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులకు మద్దతుగా భారత కమ్యూనిస్టు పార్టీ CPI, AISF పట్టణ సమితుల ఆధ్వర్యంలో నేడు స్థానిక విజయకుమార్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి రామయ్య, పట్టణ కార్యదర్శి పి సుబ్బరాయుడు, AISF పట్టణ కార్యదర్శి
VOICE OF HERALD
7 hours ago


ప్రొద్దుటూరు మున్సిపల్ కమీషనర్ కు దక్కిన గౌరవం
ప్రొద్దుటూరు మున్సిపల్ కమీషనర్ కు దక్కిన గౌరవం పోలవరం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను (PGRS) జిల్లాలో సమర్ధవంతంగా ముందుగు తీసుకువెళ్ళి 4.4% పాజిటివిటీ పెంచి ప్రజలకు విశేష సేవలు అందించిన ప్రొద్దుటూరు కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అధికారులు, ప్రజల సమక్షంలో రంపచోడవరంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక పై అభినందించారు. పోలవరం జిల్లా, రంపచోడవరం, జూనియర్ కాలేజీలో జరిగిన మెగా పేరెంట్స్ & టీచర్స్ రాష్ట్రస్తాయి ఆత్మీయ సమావేశంలో శ్రీ
VOICE OF HERALD
7 hours ago


రేపు జరగబోయే రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి - SFI, AISF
రేపు జరగబోయే రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి - SFI, AISF విద్యా సంస్థల బంద్ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న విద్యార్థి సంఘం నాయకులు వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు నీట్ పేపర్ లీకేజ్ భాద్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ 24వ తేదీ రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతూ ప్రొద్దుటూరు పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నందు బంద్ పోస్టర్లను SFI జిల్లా నాయకులు రాహుల్, AISF జిల్లా సహాయ కార్యదర్శి పీటర్, SFI పట్టణ కార్యదర్శి చ
VOICE OF HERALD
1 day ago


నీట్ అంశంపై కాంగ్రెస్ రాజకీయాలు మానుకోవాలి – బీజేపీ
నీట్ అంశంపై కాంగ్రెస్ రాజకీయాలు మానుకోవాలి – బీజేపీ వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు నీట్ (NEET) పరీక్షలో జరిగిన అక్రమాలను సాకుగా చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం అత్యంత బాధాకరమని భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు వంకదారి నరేంద్ర రావు విమర్శించారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాల వెనుక ఉన్న దోషులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించి అరెస్టు చేసి, సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటోందని ఆయన
VOICE OF HERALD
1 day ago


పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలి – బీజేపీ పట్టణ అధ్యక్షులు నరేంద్ర రావు
శ్రీకృష్ణ గీతాశ్రమం ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలి – బీజేపీ పట్టణ అధ్యక్షులు వంకధార నరేంద్రరావు వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణ గీతాశ్రమంలో గత దాదాపు ఆరు నెలలుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం ఆందోళనకరమని బీజేపీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు వంకధార నరేంద్రరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గీతాశ్రమాన్ని సందర్శించిన ఆయన అక్కడి ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఉద్యోగులు మాట్లాడుతూ, ఇన్కమ్ టాక్స్ సంబంధిత కారణా
VOICE OF HERALD
2 days ago


శ్రీ విద్యా జూనియర్ కళాశాల విద్యార్థి గణేష్ కు ప్రతిభా పురస్కారం
శ్రీ విద్యా జూనియర్ కళాశాల విద్యార్థి గణేష్ కు ప్రతిభా పురస్కారం షైనింగ్ స్టార్ 2026 ప్రతిభ పురస్కారం అందుకుంటున్న విద్యార్థి గణేష్ వైయస్సార్ కడప జిల్లా 2026 విద్యా సంవత్సరమునకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షైనింగ్ స్టార్స్-2026 ప్రతిభా పురస్కారాలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 33 మంది విద్యార్థులకు ఈ పురస్కారాలు దక్కాయి. ప్రొద్దుటూరు పట్టణంలోని సూపర్ బజార్ రోడ్డు నందు గల శ్రీ విద్యా జానియర్ కళాశాలకు చెందిన K.T. గణేష్ (MPC) కు ప్రతిభా పురస్
VOICE OF HERALD
4 days ago


టిసిఎస్ నందు కొలువు సాధించిన SVDC విద్యార్థిని విద్యార్థులను అభినందించిన ఏ ఎస్ పి విభూ కృష్ణ
టిసిఎస్ నందు కొలువు సాధించిన SVDC విద్యార్థిని విద్యార్థులను అభినందించిన ఏ ఎస్ పి విభూ కృష్ణ స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమం నందు గలా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలకు ఈరోజు ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ ఐపీఎస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కాలేజీలో టిసిఎస్ సంస్థ నందు కొలువు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఎన్సీసీ నందు సి సర్టిఫికెట్ సాధించిన ఎన్సిసి కాడేట్స్ కు వారి యొక్క సి సర్టిఫికెట్ను కూడా ఆయన చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఇంకా కళాశాలలో బీసీఏ
VOICE OF HERALD
4 days ago
Politics


13వ వార్డులో పారదర్శకంగా ఓటర్ల జాబితా బిఎల్ఓ లచే పరిశీలన
13వ వార్డులో పారదర్శకంగా ఓటర్ల జాబితా బిఎల్ఓ లచే పరిశీలన ఎస్.ఐ.ఆర్. (SIR) ప్రక్రియ ద్వారా ప్రత్యేక క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్న బిజెపి నేత పర్లపాడు గౌరీ శంకర్ వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు పట్టణం 13వ వార్డులో ఓటర్ల జాబితా పారదర్శకత కోసం బూత్ స్థాయి అధికారులు (BLO లు) మరియు ఎస్.ఐ.ఆర్. (SIR) ప్రక్రియ ద్వారా ప్రత్యేక క్షేత్రస్థాయి పరిశీలన మరియు దర్యాప్తు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా క్రింది కీలక అంశాలపై క్షుణ్ణంగా పరిశీలన చేపట


ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి - సిపిఐ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి - సిపిఐ విజయ్ కుమార్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టిన సిపిఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జంతర్మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులకు మద్దతుగా భారత కమ్యూనిస్టు పార్టీ CPI, AISF పట్టణ సమితుల ఆధ్వర్యంలో నేడు స్థానిక విజయకుమార్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి రామయ్య, పట్టణ కార్యదర్శి పి సుబ్బరాయుడు, AISF పట్టణ కార్యదర్శి


నీట్ అంశంపై కాంగ్రెస్ రాజకీయాలు మానుకోవాలి – బీజేపీ
నీట్ అంశంపై కాంగ్రెస్ రాజకీయాలు మానుకోవాలి – బీజేపీ వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు నీట్ (NEET) పరీక్షలో జరిగిన అక్రమాలను సాకుగా చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం అత్యంత బాధాకరమని భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు వంకదారి నరేంద్ర రావు విమర్శించారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాల వెనుక ఉన్న దోషులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించి అరెస్టు చేసి, సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటోందని ఆయన
Opinion


విద్యార్థులపై లాఠీచార్జి అమానుషం – NEET పేపర్ లీక్ పై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
విద్యార్థులపై లాఠీచార్జి అమానుషం – NEET పేపర్ లీక్కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల బందుకు MPJ, JIH, IYM, SIO సంపూర్ణ మద్దతు వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద NEET పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో జరిగిన అవకతవకలు మరియు విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని MPJ, JIH, IYM, SIO సంస్థలు తీవ్


13వ వార్డులో పారదర్శకంగా ఓటర్ల జాబితా బిఎల్ఓ లచే పరిశీలన
13వ వార్డులో పారదర్శకంగా ఓటర్ల జాబితా బిఎల్ఓ లచే పరిశీలన ఎస్.ఐ.ఆర్. (SIR) ప్రక్రియ ద్వారా ప్రత్యేక క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్న బిజెపి నేత పర్లపాడు గౌరీ శంకర్ వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు పట్టణం 13వ వార్డులో ఓటర్ల జాబితా పారదర్శకత కోసం బూత్ స్థాయి అధికారులు (BLO లు) మరియు ఎస్.ఐ.ఆర్. (SIR) ప్రక్రియ ద్వారా ప్రత్యేక క్షేత్రస్థాయి పరిశీలన మరియు దర్యాప్తు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా క్రింది కీలక అంశాలపై క్షుణ్ణంగా పరిశీలన చేపట


సిఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశం
సిఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశం ఈనెల 30వ తేదిన విశాఖ పట్నం సరస్వతి పార్క్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ముఖ్య కార్యకర్తల సమావేశం జగదాంబ సెంటర్ సిఐటియు ఆఫీసు లో జరిగింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్ కే ఎస్ వి కుమార్, & జివియంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉరుకూటి ఏ రాజు, తుట్టా నూక రాజు అధ్యక్షులు పిలుపునిచ్చారు. ఉద్యోగాలు పర్మినెంట్, సమాన పనికి సమాన వేతనం మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణ ఆపాలి మున్
Sports


తిరుపతి గ్రూప్ స్థాయిలో జరిగిన తల్ సైనిక్ క్యాంప్ (టి ఎస్ సి) ఫైరింగ్ పోటీల్లో చిట్వేలు ఎన్సీసీ క్యాడెట్లు ఎంపిక
తిరుపతి గ్రూప్ స్థాయిలో జరిగిన తల్ సైనిక్ క్యాంప్ ( టి ఎస్ సి) ఫైరింగ్ పోటీల్లో చిట్వేలు ఎన్సీసీ క్యాడెట్లు ఎంపిక తిరుపతి జిల్లా, చిట్వేలు తిరుపతి గ్రూప్ పరిధిలో ఏడు ఎన్సీసీ బెటాలియన్ల మధ్య గ్రూప్ స్థాయిలో జరిగిన తాల్ సైనిక్ క్యాంప్ (TSC) ఫైరింగ్ ఎంపికల్లో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిట్వేలుకు చెందిన ముగ్గురు ఎన్సీసీ క్యాడెట్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఎంపికయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, ఎన్సిసి ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ తెలియజేశారు. ఎంపికైన క్


జాతీయ స్థాయి ఈబీఎస్బీ శిబిరానికి ఎంపికైన చిట్వేల్ ఎన్సీసీ క్యాడెట్లు
జాతీయ స్థాయి ఈబీఎస్బీ శిబిరానికి ఎంపికైన చిట్వేల్ ఎన్సీసీ క్యాడెట్లు చిట్వేలు, జూన్ 23: తిరుపతి జిల్లా చిట్వేలులోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్సిసి ట్రూపుకు చెందిన ఆరుగురు ఎన్సీసీ క్యాడెట్లు ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ (EBSB)" శిబిరానికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి దుర్గరాజు , ఎన్సిసి ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ తెలిపారు.ఈ శిబిరం జూన్ నెల 24 నుండి జూలై 5 వరకు గుంటూరులో 12 రోజులపాటు నిర్వహించబడుతుందని తెలియజేశారు. క్యాడెట


చిట్వేలు ఎన్సీసీ క్యాడెట్లకు బంగారు పతకాలు
చిట్వేలు ఎన్సీసీ క్యాడెట్లకు బంగారు పతకాలు పథకాలు మరియు ధ్రువపత్రాల పొందిన ఎన్సిసి విద్యార్థులను అభినందిస్తున్న అధికారులు చిట్వేలు, జూన్ 12: తిరుపతి జిల్లాలోని పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల, చిట్వేలు ఎన్సీసీ క్యాడెట్లు ఈనెల 1వ తేదీ నుండి పదవ తేదీ వరకు తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన కంబైన్డ్ అన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ లో ప్రతిభ కనబరిచి బంగారు పథకాలు సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, ఎన్సిసి ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధ
Entertainment


శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం - మంజుల పత్తిపాటి
శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం - మంజుల పత్తిపాటి యుద్ధపు నీడలో ఊరు దూరమై పోతే... శాంతి వెతుకుతూ అడుగు ముందుకు వేస్తే… చూడండి వారి కళ్లలో దాగిన కథలు..! వినండి ఆ నిశ్శబ్దంలో ఉన్న వ్యథలు…! కలలన్నీ కాలిపోయి మిగిలిన ఒంటరి డొక్కలను ఎందుకు అర్థం చేసుకోదు ఈ సరిహద్దులు రేఖలు..? ఆశ్రయం కోసం అలసిన ఆ అడుగుల ఆర్తనాదాన్ని ఎందుకు అర్థం చేసుకోవు ఈ సరిహద్దులు రేఖలు..? సహాయం చేయడం కేవలం దానం కాదు, మనిషి మనిషిగా నిలవడం..! ఒక గుండె విరిగిన కథ ఇది..! ఒక తల్లి మౌనం వెనుక దాగిన వేదన సత్యం ఇది..


ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ జన్మదిన వేడుకలు
ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ జన్మదిన వేడుకలు వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నేతలు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు నందు వైసీపీ కౌన్సిలర్ మన్నె సత్యం ఆధ్వర్యంలో వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. రానున్న ఎన్నికలలో తమ అభిమాన నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విజయం సాధిస్తారని ఆశాభవం వ్యక్తం


వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో విజయ్ దివస్
విజయ్ దివాన్ సందర్భంగా అమరవీరులను స్మరించుకున్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ బృందం స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమ నందు గల శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మన భారత అమర జవాన్లను విజయ్ దివస్ సందర్భంగా కొవ్వొత్తులను వెలిగించి అమరవీరుల త్యాగాన్ని స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ అరకటవేముల హరి నారాయణ మాట్లాడుతూ, 1971 వ సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీన పాక్ పై భారత్ యుద్ధం గెలిచింది. ఆరోజు సుమారుగా సైనికులు అంతా లొంగిపోయి పాక్ ను
bottom of page